రూ. 20 లక్షల కేటాయింపు..
వివరాలు వెల్లడించిన 9 వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్..
నార్సింగి, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :నార్సింగి మున్సిపాలిటీలో 9 వార్డు మౌర్య టౌన్ షిప్ లో రూ. 20 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు ఆ వార్డు కౌన్సిలర్ లక్ష్మి ప్రవళిక కిరణ్ శుక్రవారం...