Wednesday, May 15, 2024

విద్యాశాఖ మంత్రిని కలిసిన తెలంగాణ ఆల్యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ..

తప్పక చదవండి

శనివారం రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వారి నివాసంలో యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపకులను రెగ్యులరైస్ చెయ్యాలని ఒక్క యూనివర్సిటీలు మాత్రమే మిగిలాయాని.. 2015 లో మొదటిసారి సెక్రటేరియట్ లో కలిసినప్పుడు సీఎం స్పందించి ఓయూ శతబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నది దానికి లింక్ పెట్టి అందరిని రెగ్యులరైస్ చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేస్తూ.. సీఎం ఇచ్చిన మాట సఫళీకృతం చేయాలనీ.. యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని తెలిపారు.. మంత్రి స్పందిస్తూ ఈ నెల 18న సబ్ కమిటిలో మరో దఫా చేర్చించబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ జేఏసీ, వర్కింగ్ చైర్మన్ డాక్టర్. ఎం. రామేశ్వర్ రావు.. ఛైర్పర్సన్స్, పల్లా రేష్మరెడ్డి, డాక్టర్ శ్రీధర్ కుమార్ లొద్, కన్వీనర్ డాక్టర్ రాజేష్ ఖన్నా లు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు