Monday, April 29, 2024

sabitha indrareddy

జల్‌పల్లి కమిషనర్ ‘‘జరా దేఖో ఇదర్‌’’..!

సంవత్సరాలుగా తీరని మురుగు సమస్య…! సీజనల్‌ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి…..!!జల్‌పల్లి : పురపాలక సంఘం ఒకటవ వార్డు ఉమర్‌ ఫారూఖ్‌ మస్జిద్‌ ఎదురుగ ఉన్న బస్తిలో అనేక చోట్ల మురికి కాలువలు సరిగా లేక ప్రధాన రహదారి తోపాటు పలు కాలనీలోని అంతర్గత రోడ్లపై మురుగు నీరు ఏరులై పారుతు కంపు కొడుతోంది. ఇలా ఉన్నప్పటికీ...

విద్యాశాఖ మంత్రిని కలిసిన తెలంగాణ ఆల్యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ..

శనివారం రోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వారి నివాసంలో యూనివర్సిటీ కాంట్రాక్టు ఆధ్యాపకులను రెగ్యులరైస్ చెయ్యాలని ఒక్క యూనివర్సిటీలు మాత్రమే మిగిలాయాని.. 2015 లో మొదటిసారి సెక్రటేరియట్ లో కలిసినప్పుడు సీఎం స్పందించి ఓయూ శతబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నది దానికి లింక్ పెట్టి అందరిని రెగ్యులరైస్ చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేస్తూ.....

పహాడి దర్గా రాంప్ రోడ్డు నిర్మాణానికి రెండు దశల్లోరూ. 14 కోట్ల 25 లక్షలు మంజూరు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ధన్యవాదాలు తెల్పిన జల్ పల్లి మునిసిపాలిటీ మైనార్టీలు, దర్గా కమిటీ ప్రతినిధులు. హైదరాబాద్ : పహాడి షరీఫ్ లోని ప్రసిద్ద హజ్రత్ బాబా షర్ఫోద్దీన్డ్ రహమతుల్లా దర్గా కు సీసీ రాంప్ రోడ్డు నిర్మాణానికి అదనంగా 4 కోట్ల 65 లక్షల రూపాయలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...

ఆగిన రహదారి పనులు.. ప్రజలకు తప్పని అవస్థలు..

గత సంవత్సరమే మంజూరైన నిధులు.. ఆరు నెలల క్రితం ప్రారంభమైన పనులు.. గుత్తేదారు నిర్లక్ష్యంతో నేటికీ పూర్తికాని వైనం.. జల్‌పల్లి, 02 జూన్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) :గత శతాబ్ధం కాలం నుంచి జల్‌పల్లి పురపాలక సంఘం పహాడీషరీఫ్‌ గ్రామంలోని ప్రధాన రహదారి మరమ్మతుకు నోచుకోక గుంతల మయంగా అధ్వానంగా మారడంతో నిర్మాణ పనులను ఎప్పుడెప్పుడు ప్రారభింస్తారా అని ఎదురు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -