Saturday, July 27, 2024

లింగాల గణపురం మండల దళిత నాయకుల ఆధ్వర్యంలో మహా పాదయాత్ర..

తప్పక చదవండి

మంగళవారం రోజు జనగామ జిల్లా కేంద్రం నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం వరకు మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, అదే విధంగా మా దళిత ముద్దుబిడ్డ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ తాటికొండ రాజయ్య ఐదవ సారి ఎమ్మెల్యేగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందాలని.. లింగాల గణపురం మండల దళిత నాయకుల ఆధ్వర్యంలో మహా పాదయాత్రను నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గండి మంగమ్మ యాదగిరి, దిశ కమిటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, మబ్బు కరుణాకర్, గట్టగల్ల శ్రీహరి, నల్ల రాహుల్, గుగిల్లా హరికృష్ణ, గువ్వల రవి పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు