- తహశీల్దార్లను ఆదేశించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్..
వరదలు, వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు…