Saturday, July 27, 2024

అంగరంగ వైభవంగా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం..

తప్పక చదవండి
  • బోయిన్ పల్లి పద్మా నగర్ – 2 రింగ్ రోడ్ ప్రాంతంలో కార్యక్రమం..
  • దివ్య సందేశం అందించిన అమర లింగన్న..

హైదరాబాద్ : మంగళవారం రోజు బోయిన్ పల్లి, బాగ్ చింతల్, పద్మా నగర్ -2 రింగు రోడ్డు ప్రాంతంలో 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం అంగరంగ వైభవముగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు, ఉ : 7:00 గంటలకు పురవీధుల గుండా నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో బస్తీ పెద్దలు పాల్గొన్నారు ముఖ్య వక్తగా అమర లింగన్న సందేశం ఇచ్చారు. మధ్యాహ్నం భోజనంతో కార్యక్రమం ముగిసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు