తెలంగాణ ఏర్పాటు పై రేవంత్ కీలక కామెంట్స్
నీళ్లు, నిధులు, నియామకాలు టీఆర్ఎస్ పార్టీ స్లోగన్
అది దిక్కుమాలిన నినాదం..
మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏ ట్యాగ్లైన్తోనూ ఏర్పాటు కాలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. నీళ్లు, నిధులు, నియమాకాలు అనేది దిక్కుమాలిన స్లోగన్...
హామీల అమలేదీ.. పాతబస్తీకి మెట్రో ఏదీ..?
దయచేసి మా ఇద్దరిపై అసత్య ప్రచారాన్ని ఆపండి..
కిషన్ రెడ్డికి మేమంతా శిష్యులవంటివాళ్లం..
తననునన్ను రారా.. పోరా అనేది ఆయనొక్కరే..
అందరం కలిసి ముందుకు సాగుతాం : బండి సంజయ్..
8న మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి..
కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే భాజపా లక్ష్యమని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు...
వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఉల్లంఘన కేసులో ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫెమా కేసు విషయంలో ఈడీ ముందు అనిల్ అంబానీ హాజరైనట్లు మీడియా పేర్కొన్నది. 1999లో ఫెమా కేసు నమోదు చేశారు. ముంబైలోని ఈడీ ఆఫీసుకు ఆయన ఉదయం 10 గంటలకు చేరుకున్నట్లు తెలిసింది. వాంగ్మూలం...
పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించాం.
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ గారు బాధ్యత వహిస్తారు.
మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయి.
గాంధీ భవన్ మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడి..
హైదరాబాద్: గాంధీ భవన్ లో జరిగిన పీఏసీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.. ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...