దేశీయ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ముకేశ్ అంబానీ.
ఆయన సంపద 92 బిలియన్ డాలర్లు..
భారత్ లోని 100 మంది కుబేరుల మొత్తంసంపద 799 బిలియన్ డాలర్లు..
న్యూ ఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దేశీయ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్...
న్యూఢిల్లీ : భారత్లో సామాన్యులు ఆదాయాలు లేక.. అధిక ధరలతో విలవిలలాడుతోంటే.. మరోవైపు కుబేరులు మాత్రం ఊహించని రీతిలో పెరిగిపోతున్నారు. సంఖ్యా, ఆదాయ పరంగాను భారీగా పెరిగారు. ఏటేటా వేల కోట్లు పోగేసుకుంటున్నారు. ఈ వారం మొదట్లో విడుదలైన ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 నివేదికలో ఈ విషయం...
వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఫారిన్ ఎక్స్చేంజ్ ఉల్లంఘన కేసులో ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫెమా కేసు విషయంలో ఈడీ ముందు అనిల్ అంబానీ హాజరైనట్లు మీడియా పేర్కొన్నది. 1999లో ఫెమా కేసు నమోదు చేశారు. ముంబైలోని ఈడీ ఆఫీసుకు ఆయన ఉదయం 10 గంటలకు చేరుకున్నట్లు తెలిసింది. వాంగ్మూలం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...