రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు కార్యక్రమంలోపాల్గొన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి తదితరులు..
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం(గన్ పార్క్) వద్ద నుండి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి...
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...