నిజామాబాద్: బుధవారం నిజామాబాద్ జిల్లాలో ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల్లో.. అడిషనల్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు లో పనిచేసే శ్యామ్ సుందర్ రెడ్డి హౌస్ సెర్చ్ చేయగా నగదు 78 లక్షలు, 15 తులా బంగారం, ల్యాండ్ కు సంబంధించిన కీలక పాత్ర స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు..