ఆర్టీసీ బిల్లు విలీనంపై వీడిన సస్పెన్స్
బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర
నెల రోజుల తర్వాత ఆమోదం
తమిళి సై కు ఉద్యోగుల కృతజ్ఞతలుహైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ...
నిజామాబాద్: బుధవారం నిజామాబాద్ జిల్లాలో ఏసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల్లో.. అడిషనల్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు లో పనిచేసే శ్యామ్ సుందర్ రెడ్డి హౌస్ సెర్చ్ చేయగా నగదు 78 లక్షలు, 15 తులా బంగారం, ల్యాండ్ కు సంబంధించిన కీలక పాత్ర స్వాధీనం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...