Tuesday, June 18, 2024

జాతీయం

ఎపిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేడి

ఎన్నికలపై అధికార వైసిపి కసరత్తు ఎన్నికల సంఘం సమీక్షలు పూర్తి 7నుంచి ఇసి బృందం పర్యటించే అవకాశం న్యూఢిల్లీ : ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల వేడి మొదలైంది....

అయోధ్యలో శరవేగంగా ప్రాణప్రతిష్ట ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా 6వేలకు పైగా ప్రముఖుల హాజరు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు రెడ్‌, ఎల్లో జోన్లుగా విభజించిన అధికారులు అయోధ్య : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు...

ఇస్రో చరిత్రలో మరో మైలురాయి..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో మైలురాయి చేరింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్...

ఫ్యూయల్‌ సెల్‌ టెస్ట్‌ సక్సెస్

జనవరి 1న ఫ్యూయల్‌ సెల్‌ ను నింగిలోకి పంపిన ఇస్రో భవిష్యత్‌ కార్యకలాపాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తున్న ఇస్రో విద్యుత్‌, నీటిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని...

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

27వ వారంలోనూ అబార్షన్‌కు అనుమతి న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహానంతరం వచ్చే గర్భాన్ని మహిళ 27వ వారంలోనూ అబార్షన్‌ చేయించుకునేందుకు అనుమతిచ్చింది....

ఢిల్లీలోనే మకాం వేసిన షర్మిల

కెసి వేణుగోపాల్‌, ఖర్గేలతో విడివిడిగా భేటీ న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన షర్మిల ఢిల్లీలోనే ఉంటూ అక్కడి అగ్ర నేతలందరితో భేటి అవుతున్నారు. శుక్రవారం పార్టీ...

రెండోరోజూ బిజీగా సిఎం రేవంత్‌ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ న్యూఢిల్లీ : ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్‌ సీ ఛైర్మన్‌ మనోజ్‌...

భారతీయులున్న షిప్ హైజాక్..

షిప్ లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు సమాచారం హైజాక్ సమాచారాన్ని యూకే మారిటైమ్ ఏజెన్సీకి పంపిన నౌక రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ చెన్నైతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను...

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల…

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌...

కేరళ మహిళలు ఉత్సాహం ప్రశంసనీయం

స్వాతంత్య్ర పోరాటంలో పెద్దన్న పాత్ర పోషించారు ధైర్యసాహసాలకు, శ్రమకు ఆదర్శంగా నిలిచారు కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ త్రిసూర్‌ : మూడు రోజుల దక్షిణ భారత పర్యటనలో భాగంగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -