Saturday, July 27, 2024

Admin

నన్ను జైల్లో ఉంచాలని ప్లాన్

జైల్లో ఉన్నప్పుడు తన భార్యను అరెస్ట్ చేసి అవమానించారన్న ఇమ్రాన్ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్య తనను మళ్లీ అరెస్ట్ చేస్తే వారు బయటకు రాకూడదన్నదే వాళ్ల ప్లాన్ అన్న ఇమ్రాన్ లాహోర్ : దేశద్రోహ నేరం కింద పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని పాకిస్తాన్ ఆర్మీ యోచిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...

ఆగష్టు 12 న దుబాయ్ లో అంగరంగ వైభవంగా టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ !!

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ సహాయ స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 వేడుక‌లు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 13 మంది...

ఎలక్షన్ ఎఫెక్ట్..

రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పంజాబ్ కోర్టు.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోపై రాజుకున్న వివాదం.. భజరంగ్ దళ్ వంటి సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. సంగ్రూర్ కోర్టులో పిటిషన్ వేసిన హిందూ సురక్ష పరిషత్.. బెంగుళూరు, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో.....

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…

అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు…ఈమధ్య బిఆర్ఎస్ కార్యకర్తలు,సర్పంచులు, కొందరు ఉద్యోగస్తులు కూడారిపోర్టర్ల అవతారమెత్తుతున్నారు..మీటింగ్ లలో కండువా వేసుకుంటారు..రోడ్డుమీదికొచ్చి రిపోర్టర్ ను అంటారు…ఈ మధ్య కొన్ని పత్రిక యాజమాన్యాలకుతోడెం దుడ్లు ఇస్తే చాలు వాడు కార్యకర్తనా,సర్పంచా, ఉద్యోగా అని ఏం తెలుసుకోకుండానేఐడి కార్డులు ఇచ్చి జనంలోకి వదిలేస్తున్నారు.వీళ్ళని చూసి రిపోర్టర్ అని చెప్పుకోవాలంటేనిజమైన జర్నలిస్టులు...

ఏ ఎండకా గొడుగు..

వ్యూహం మార్చిన కమ్యూనిస్టులు.. తెలంగాణపై ప్రభావం చూపనున్న కర్ణాటక ఫలితాలు.. కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న సీపీఐ నారాయణ.. తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. బీజేపీ దోస్తీ కట్టాలా..? కాంగ్రెస్ తోనా..? ప్రాధాన్యత సంతరించుకున్న నారాయణ కామెంట్స్.. హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వ్యూహం...

ఢిల్లీకి వెళ్లడం లేదు

నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు ఇతరుల సంఖ్యాబలం గురించి నాకు సంబంధం లేదు సీఎం ఎంపికపై కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిరచారని ఆవేదన క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే మరిన్ని సీట్లు పెరిగేవన్న డీకే సిద్దరామయ్యతో హైకమాండ్‌ చర్చలు.. అనూహ్యంగా ఢిల్లీకి డీకేకు పిలుపు న్యూఢిల్లీ (ఆదాబ్ హైదరాబాద్) : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరానేదానిపై ఉత్కంఠ వీడడం...

17న బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ భేటీ దశాబ్ది ఉత్సవాలు, కర్నాటక ఎన్నికలపై చర్చ రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ హైదరాబాద్‌ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ భవన్‌లో ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ...

చీఫ్ అడ్వైజర్‌గా మాజీ సీఎస్ సోమేశ్

సెక్రటేరియట్ 6వ ఫ్లోర్‌లో ప్రత్యేక ఛాంబర్ కేటాయింపు.. అర్చకుల పూజల అనంతరం బాధ్యతల స్వీకరణ.. హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేక‌ర్ రావు ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో మాజీ ప్రధాన కార్యదర్శి...

8 మందికి బెయిల్ మంజూరు..

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో చోటుచేసుకున్న కీలక పరిణామం.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు.. హైదరాబాద్, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు...

హిందూ శక్తిని చాటేందుకు ‘‘హిందూ ఏక్తా యాత్ర’’..

లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నాం కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర అసోం సీఎంతోపాటు ఏక్తా యాత్రకు రానున్న కేరళ స్టోరీ యూనిట్ జగిత్యాల ఎస్ఐ, ఆయన భార్య చేసిన తప్పేంటి? ఎంఐఎం నాయకులు చెబితే సస్పెండ్ చేస్తారా? పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తే ఎస్ఐ, ఆయన కుటుంబ సభ్యులపైనే తిరిగి కేసు పెడతారా? ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న...

About Me

7323 POSTS
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -