Thursday, May 16, 2024

Vigilance officers

సిట్టింగ్‌ జడ్జిని కేటాయించండి

హైకోర్టు సీజేకు తెలంగాణ సర్కార్‌ లేఖ మేడిగడ్డపై జుడీషియల్‌ ఎంక్వైరీ కోసం.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు బ్యారేజీ కుంగిన ఘటనపై విచారణ షురూ ఇంజనీర్‌ కార్యాలయంలో సోదాలు 10 ప్రత్యేక విజిలెన్స్‌ బృందాలతో తనిఖీలు సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పార్లమెంట్‌ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌ హైదరాబాద్‌ : మేడిగడ్డ బ్యారేజీ కుప్ప కూలిన ఘటనపై సమగ్ర...

కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు..

మేడిగడ్డ బ్యారేజ్‌పై విజిలెన్స్ విచారణ ఈఎన్‌సీ ఆఫీసులో సోదాలు ఏక కాలంలో 12 చోట్ల తనిఖీలు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుపై కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారంనాడు విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. ఈ తనిఖీల్లో 10 విజిలెన్స్, ఇంజినీరింగ్ బృందాలు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -