Saturday, May 18, 2024

vhp

సువర్ణాక్షరాలతో భారత్ పేరును లిఖించిన క్షణాలు..

చంద్రయాన్ విజయం అపూర్వం, అనితర సాధ్యం.. ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయం.. హైదరాబాద్:చంద్రయాన్ -3 విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. హైదరాబాద్ నగరంలో సైతం పలుచోట్ల ఆనందంతో కూడిన పలు కార్యక్రమాలు చేసుకున్నారు నగర వాసులు.. ఈ కోవలోనే ఇస్తో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ.. వారి కృషిని చాటుతూ.. హైదరాబాద్, కోటి లోని వీ.హెచ్.పీ....

నేడు వీ.హెచ్.పీ. ఆధ్వర్యంలో నిరసనలు..

హర్యానా రాష్ట్రంలోని మేవాత్ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లను నిరసిస్తూ నేడు విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త మహామంత్రి సురేంద్ర జైన్ సూచించారు. శ్రావణమాసం తొలి సోమవారం రోజు దేవాలయంలో పవిత్ర పూజలు నిర్వహించే సంప్రదాయం పాండవుల కాలం నుంచి వస్తున్నదని,...

దేశాన్ని విచ్చిన్నం చేసే భారీ కుట్ర జరుగుతోంది..

ఆందోళన వ్యక్తం చేసిన వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి మిలింద్ పరాండే.. మణిపూర్ సంఘటనలను బూచిగా చూపుతూ హిందూ, క్రిష్టియన్ వివాదంగా చూపుతున్నారు.. ఇలాంటి విద్రోహర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..న్యూ ఢిల్లీ : మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను హిందూ, క్రిష్టియన్ మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం...

ముస్లిం సంతుష్టీకరణకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం..

హిందూ దేవాలయ భూములపై నిర్లక్ష్య వైఖరి.. విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ ఆధ్వర్యంలోకలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.. హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :యాదాద్రి భువనగిరి జిల్లాలో.. ముఖ్యంగా భువనగిరి పట్టణంలో అన్యాక్రాంతం అవుతున్న దేవాదాయ, ప్రభుత్వ, హిందువుల భూములపై జిల్లా యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి, మైనారిటీల సంతుష్టీకరణ కోసం...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -