జానయ్యపై నమోదైన కేసులను పీడి యాక్ట్ గా మార్చరాదని హైకోర్టు ఆదేశాలు
సెప్టెంబర్ 13 వరకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఉత్తర్వులు..
రాజకీయ వాటా అడిగినందుకే మంత్రి జగదీష్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు: జానయ్య భార్య రేణుక
జానయ్య వర్సెస్ జగదీష్ రెడ్డిగా మారిన సూర్యాపేట జిల్లా రాజకీయాలు..
( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక...