Friday, April 26, 2024

uttar pradesh

యూపీ రాష్ట్ర ప్రజలకు యోగి దీపావళి కానుక..

‘ఉజ్వల యోజన’ పథకం కింద ఒక గ్యాస్‌ సిలిండర్‌నుఉచితంగా అందజేస్తామని వెల్లడి రూ. 632 కోట్ల అభివృద్ధి పనులకు యోగి శంఖుస్థాపన.. బులంద్‌షహర్‌ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పారు. ‘ఉజ్వల యోజన’ పథకం కింద రాష్ట్రంలో గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నవారందరికీ దీపా పావళి కానుకగా ఒక గ్యాస్‌...

శిక్షించకుండా హారతి ఇవ్వాలా.. ?

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బుల్డోజర్లు అవసరమన్న యోగి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించిన వాళ్లకు హారతులు ఇవ్వాలా? అంటూ ప్రశ్న మాఫియా, నేరస్థులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం ఇస్తున్న ‘బుల్డోజర్‌‌ ట్రీట్‌మెంట్‌’ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమర్థించుకున్నారు. తమ అభివృద్ధి ప్రయాణంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని...

ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళాకు 800 స్పెషల్‌ ట్రైన్స్‌..

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. మహా కుంభమేళాకు సంబంధించి రైల్వేమంత్రి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు....

లక్నో కోర్టులో కాల్పులు

లాయర్ల వేషంలో వచ్చి కోర్టు వద్ద కాల్పులు కాల్పుల్లో సంజీవ్‌ జీవా అక్కడిక్కడే హతం లక్నో ఉత్తర్‌ ప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌స్టర్‌ హతమయ్యాడు. అనూహ్యంగా కోర్టు వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు లక్నో సివిల్‌ కోర్టు వెలుపల గ్యాంగ్‌ స్టర్‌, ముఖ్తార్‌ అన్సారీ సన్నిహితుడు సంజీవ్‌ జీవాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అతను ప్రాణాలు...

శెభాష్ హేమలత..

ఉత్తర్‌ప్రదేశ్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన హేమలత స్వర్ణం సహా రజత పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల రోయింగ్‌ 500మీటర్ల లైట్‌ వెయిట్‌ సింగిల్‌ స్కల్‌ ఈవెంట్‌లో హేమలత పసిడి పతకం సొంతం చేసుకుంది. అదే జోరులో మహిళల 2000మీటర్ల సింగిల్‌ స్కల్‌లోనూ రజతం దక్కించుకుంది. భారతి,...

గంగానదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి.. జాడ తెలియని 25 మంది..

ఉత్తరప్రదేశ్‌ లోని బల్లియా జిల్లా లో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 40 మందితో వెళ్తున్న పడవ మల్దేపూర్‌ గంగా ఘాట్‌ సమీపంలో గంగా నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోయిన కొందరిని...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -