ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారందరికీ నివాళులు..
ఆదివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని..
ప్రస్తుతం ఈజిప్తులో పర్యటిస్తున్న ప్రధాని మోడీ..
యూపీ లో బ్లాక్ డే నిర్వహించిన బీజేపీ..
న్యూ ఢిల్లీ, 25 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1975లో విధించిన ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలో చీకటి కాలమని, రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకంగా...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో గార్విట్ గుజరాత్కు గర్వభంగం చేసిన తెలుగు టాలన్స్.. తాజాగా గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్పై మెరుపు విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో తెలుగు టాలన్స్ 40-38తో...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...