Thursday, May 16, 2024

track

గంటా మరో ఘరానా మోసం..!

ట్రాక్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నుంచి డబ్బుల వసూళ్లు..! మధ్యవర్తులుగా బాలకృష్ణ,సాయిరెడ్డి..! కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌.. చేయిస్తానని పైసల్‌ వసూల్‌ రూ.15 లక్షలకు ఒప్పందం..! ఫస్ట్‌ ఫేజ్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.5 లక్షలు పైసల్‌ ముట్టినా ఉద్యోగాలు పర్మినెంట్‌ కాని వైనం తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటట్ (ట్రాక్‌) ఏడీజీ గంటా శ్రీనివాస్‌ రెడ్డి అవినీతి లీలలు తవ్వినకొద్ది వెలుగు చూస్తున్నాయి. కేంద్ర...

ట్రాక్‌ తప్పిన ట్రాక్‌ విశ్రాంత ఉద్యోగి..

ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తున్న వైనం గవర్నమెంట్‌ వెహికల్‌ ను అప్పనంగా వాడుకున్న అధికారి అనధికార అధికారాలను దర్జాగా అనుభవిస్తున్న ఫోర్‌ ట్వంటీ మాజీ ఏడీజీ డాక్టర్‌ జీ. శ్రీనివాస రెడ్డి లీలలు అన్నీ ఇన్నీ కావు తెలంగాణ ప్రభుత్వ ప్లానింగ్‌ డిపార్ట్మెంట్‌, తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన...

రాకపోకలు షురూ..

సోమవారం పూరీ, హౌరా మార్గంలో వందే భారత్ ప్రయాణం.. ఈ సమయంలో అక్కడే ఉన్న కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్.. పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపిన అధికారులు.. ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన తరువాత బాలాసోర్ ప్రాంతంలో రాకపోకలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. 2023 జూన్ 05 సోమవారం రోజున పూరీ – హౌరా మార్గంలో నడిచే వందే భారత్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -