బిఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకుడు పుశ్వంత్రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల చూపు పార్టీ వైపే ఉందని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద పద్మారావు నగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హైదరాబాద్ సిటీ జనరల్...
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాభై ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో చెప్పాలి. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి ప్రచారానికి స్థానిక ప్రజలు మంగళహారతులు,...
తలసాని పుట్టిన రోజు వేడుకల్లో ఘటన
బొకే అందించలేదంటూ గన్ మెన్ పై ఆగ్రహం
మంత్రి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ పై చేయిచేసుకున్నారు. తలసాని పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో...
పేదల సొంతింటి కలను నిజం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది : మంత్రి తలసాని
సంగారెడ్డి : పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని...
డిమాండ్ చేసిన గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్..హైదరాబాద్: గిరిజన ప్రజా ప్రతినిధి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ పై భౌతిక దాడికి పాల్పడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మంత్రివర్గం నుండి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు...
ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లను కేటాయించిందని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బోనాలకు ముందే ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను ప్రైవేట్ దేవాలయాలకు ప్రభుత్వం ఈ నిధులను కేటాయించిందని తెలిపారు.
ఆర్ధిక సహాయం కోసం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...