Thursday, May 16, 2024

telangana bjp chief

కేసీఆర్ రాజీనామా చేయాలి..

డిమాండ్ చేసిన బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకం.. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యతపై అనుమానం ఉంది.. తెలంగాణ సంపదను దోచుకోవడానికే కాళేశ్వరం.. కాళేశ్వరం ఒక పిచ్చి తుగ్లక్ డిజైన్.. రాజగోపాల్ రెడ్డి మాటలు పట్టించుకోము.. జనసేనతో పొత్తు ఉంటుంది : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్ట్...

‘కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం..

కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాసిన లేఖలోడ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం...

అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ..

పలు కీలక అంశాలపై చర్చ.. ఈనెల 10న రాష్ట్రానికి రానున్న అమిత్ షా.. గతంలో ఎన్నడో లేని విధంగా పాలమూరు సభ సక్సెస్ : కిషన్ రెడ్డి హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భేటీకి సంబంధించిన విషయాలను...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -