Saturday, May 18, 2024

siddipeta

రాగాలు పలికే రాళ్లు..

జనగామ, సిద్ధిపేట జిల్లాల సరిహద్దులో అద్భుతం.. సరిగమలు పాలిస్తున్న డోలరైట్ శిలలు.. బాహ్య ప్రపంచానికి తెలియకుండా చేస్తున్న మైనింగ్ మాఫియా.. రాతికొండ రహస్యాన్ని చేధించడానికి పరిశోధనలు చేస్తున్నజనగామకు చెందిన చరిత్రకారుడు రత్నాకర్ రెడ్డి.. హైదరాబాద్ : చూపుకు శిలలే.. ప్రాణంలేని రాళ్లే.. కానీ ఈ శిలలన్నీ ఓ విచిత్రం.. ఓ అద్భుతం.. ఏ శిలను రాపిడి చేసినా రాగాలు హోయలొలుకుతాయి....

మృతిచెందిన ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి..

ఇందూర్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన.. జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ కి వినతి పత్రాన్ని అందించిన పీ.డీ.ఎస్.యూ. నేతలు.. హైదరాబాద్, 14 సెప్టెంబర్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :సిద్దిపేట జిల్లా, అనంతసాగర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పీ.డీ.ఎస్.యు ఇంజనీరింగ్ వింగ్...

ప్రజా గాయకుడికి కన్నీటి నివాళి..

పూల మాలలతో గద్దర్ చిత్రపటానికి జోహార్లరించిన డీ.డబ్ల్యు.జె.ఎస్. సభ్యులు.. చేర్యాల మండల కేంద్రంలో కార్యక్రమ నిర్వహణ.. గద్దర్ మరణవార్త తీవ్ర విషాదం నింపిందన్న వక్తలు.. సిద్దిపేట జిల్లా, చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ప్రజా గాయకుడు గద్దర్‌ మృతి పట్ల విచారణ వ్యక్తం చేసి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చేర్యాల, డిడబ్ల్యూజేఎస్‌ సభ్యులు.....

యాదవుల సంక్షేమం కోసం ఐకమత్యం తో ముందుకు సాగుదాం..

పిలుపునిచ్చిన పోచబోయిన శ్రీహరి యాదవ్.. కొమురవెల్లి కేంద్రంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన కొమురెల్లి, చేర్యాల, దూల్ మిట్ట మండలాల ముఖ్యనాయకుల సమావేశంలో ముఖ్య అతిధిగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదవ జాతిసంక్షేమం...

సిద్దిపేట జిల్లా యాదవ యువత అధ్యక్షులుగా బొల్లు రాము యాదవ్ నియామకం..

అఖిల భారత యాదవ యువ మహాసభ సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా.. సిద్దిపేట పట్టణానికి చెందిన చురుకైన, విద్యా వంతుడైన సామాజిక సేవకుడు బొల్లు రాము యాదవ్ ని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు, జాతీయ ప్రధానకార్యదర్శి రాజబోయిన లక్ష్మణ్ యాదవ్ ల మార్గ దర్శకత్వంలో, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -