Saturday, May 18, 2024

shot dead

అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం..ఇప్పుడు భూమికోసం పోరాటం..

ఆగిన ఓ స్వతంత్ర పోరాట యోధుడి గుండె.. ప్రభుత్వం కనికరించకపోవడంతో తుది శ్వాస.. పలువురిని కంటతడి పెట్టిస్తున్న మేక మల్లారెడ్డి దీన గాధ.. హైదరాబాద్ : స్వాతంత్య్ర పోరాట సమర యోధుడు, హన్మకొండ జిల్లా, ఆత్మకూరు మండలంలోని, గుడెపాడ్ కు చెందిన మేక మల్లారెడ్డి (91) మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లారెడ్డి మంగళవారం రోజు...

దీక్షా శిభిరంలో మహిళా నేత మృతి..

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడలో టీడీపీ దీక్షా శిభిరం.. అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కాకినాడలో నిర్వహిస్తున్న టీడీపీ దీక్షా శిబిరంలో విషాదం చోటుచేసుకుంది.. కాకినాడ టీడీపీ మహిళా అధ్యక్షురాలు చిక్కాల సత్యవతి ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు.. వెంటనే ఆమెను జీజీహెచ్ కు తరలించారు.. అయితే ఆమె...

బీఆర్ఎస్‌ నేత పాడె మోసిన బండి సంజయ్..

హఠాన్మరణం చెందిన మహేందర్ రెడ్డి.. మృతుడు గతంలో ఏబీవీపీ కార్యకర్త.. ఆయనతో తనకు అనుబంధం ఉందన్న బండి సంజయ్.. హుజూరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నేత నందగిరి మహేందర్ రెడ్డి హఠాన్మరణం చెందారు.. కాగా ఆయన అంతిమక్రియల్లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి.. పాడె కూడా మోశారు. పాడెకు ఓ చివర...

బాడీబిల్డర్ జో లిండ‌ర్న్ ఆక‌స్మిక మృతి..

బాడీబిల్డ‌ర్ జో లిండ్న‌ర్ అక‌స్మాత్తుగా మృతిచెందాడు అత‌న్ని జోస్తెటిక్స్ అని కూడా పిలుస్తారు. 30 ఏళ్ల వ‌య‌సులో అత‌ను మృతిచెందిన‌ట్లు అత‌ని గ‌ర్ల్‌ఫ్రెండ్ నిచా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్న‌ది. ర‌క్త‌నాళాలు ఉబ్బ‌డంతో అత‌ను స‌డెన్‌గా ప్రాణాలు వ‌దిలేసిన‌ట్లు ఆమె తెలిపింది. నిచా త‌న ఇన్‌స్టాలో నివాళి అర్పించింది. ప్ర‌పంచంలోనే జో లిండ‌ర్న్ అద్భుత‌మైన‌, అసాధార‌ణ‌మైన...

స్కూల్ టీచ‌ర్ కాల్చివేత‌..

భోజ‌నం చేసిన త‌ర్వాత పానీపూరి తినేంద‌కు వెళ్లిన ప్ర‌భుత్వ టీచ‌ర్‌తో పాటు షాపు యజ‌మానిని ఇద్ద‌రు దుండ‌గులు కాల్చి చంపిన ఘ‌ట‌న బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో వెలుగుచూసింది. శ‌నివారం రాత్రి ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడైన మ‌హ్మ‌ద్ నూరుల్లా (42) గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్ల‌గా బైక్‌పై వ‌చ్చిన దుండ‌గులు నూరుల్లాతో పాటు దుకాణ య‌జమాని సికంద‌ర్...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -