మోకిల రెండో ఫేజ్ భూవేలానికి నోటిఫేకేషన్..
300 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించనున్న హెచ్ఎండీఏ..
అందుబాటులో 300 నుంచి 500 గజాల ప్లాట్లు..
హైదరాబాద్ : హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూంని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే నగర శివార్లలో డిమాండ్ ఉన్న భూములను వేలంలో పెట్టి.. వేల కోట్లు ఖాజానాలో వేసుకుంది. ఇందులో భాగంగా.. కోకాపేట భూములు ఒక్క...
నిరుపయోగంగా గ్రామ సంత ప్రాంగణం..
ఎవరి స్వలాభం కోసం నిర్మించారు..?
రైతులకు అనుకూలంగా లేని చోట నిర్మాణం..
ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం..
గ్రామసంత ప్రాంగణం ముందు కంచలేని కరెంటు ట్రాన్స్ ఫార్మర్స్..
ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు..?
నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీ తలారి మైసయ్య..
శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా,...
ప్రాణాలు తీస్తున్న చేవెళ్ల రోడ్డు, పట్టించుకోని అధికారులుశంకర్ పల్లి : మండలంలో ఆర్అండ్బి రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. నడిరోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలను శంకిస్తున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదు. దీనికి తోడు భారీ వర్షాలతో రోడ్లు మరింత ప్రమాదభరితంగా తయారయ్యాయి. శంకర్ పల్లి చేవెళ్ల...
అసలు ఏంఈవో ఉన్నట్ల. .లేనట్లా…?
ఒకవేళ ఉంటే శ్రీచైతన్య పాఠశాలపై ఆయనకు అంతగా ప్రేమేందుకు..?
భారీ విద్యుత్ లైన్లు ఒకవైపు..నిర్మాణాలు మరొకవైపు
విద్యుత్ రేడియేషన్తో చదువు మాట దేవుడెరుగు ఉన్న మతి పోకుంటే సరి అంటున్న పలువురు
శంకర్ పల్లి : మున్సిపాలిటీ పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అబ్రక దబ్రా అంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న...
మరమ్మత్తులపై దృష్టి సారించనిఆర్ అండ్ బీ అధికారులు..
నిత్యం నరకం అనుభవిస్తున్న వాహనదారులు..
గుంతల వల్ల పాడైన లారీ..
శంకర్ పల్లి : శంకర్ పల్లి మండలం, మున్సిపల్లో పలకులు, అధికారులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదు.ఆయా గ్రామాలకు, వికారాబాద్, బంటారం వెళ్లేందుకు రహదారి సౌకర్యం సరిగ్గా లేక వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...