2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ సమావేశానంతరం పీఆర్సీపైనా ప్రకటన చేస్తారు. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం,...
సెక్రటేరియట్ 6వ ఫ్లోర్లో ప్రత్యేక ఛాంబర్ కేటాయింపు..
అర్చకుల పూజల అనంతరం బాధ్యతల స్వీకరణ..
హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేకర్ రావు ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో మాజీ ప్రధాన కార్యదర్శి...
జైపూర్ : తెలుగు టాలన్స్కు ఎదురులేదు. ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...