ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్పీఎఫ్ పర్యవేక్షణలోనే భద్రత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సచివాలయ భద్రత తిరిగి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) అధీనంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అంతర్గతంగా ప్రణాళికలు రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సచివాలయ భద్రతను తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ (టీఎస్ఎస్పీ) విభాగం పర్యవేక్షిస్తోంది. నూతన సచివాలయ భవనం ప్రారంభమైన...
ప్రతి పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో కలిసి పనిచేయాలి
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో సభలు
సమయానుకూలంగా గ్రామసభలను నిర్వహించాలి
అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు..
ప్రజల కోసం పని చేసే అధికారులను ఎప్పటికి గౌరవిస్తాం
స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు
నేతలకు ఐదేళ్లే… అధికారులకు 35 ఏళ్ల సర్వీసు
సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్...
ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష
ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం
హైదరాబాద్ : ఎల్బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు....
ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు
విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం
కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం
ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న కెసిఆర్
మెదక్ పర్యటనలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం
మెదక్ తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో సమాధానం చెప్పామన్నారు. దాదాపు 60, 70...
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ సమావేశానంతరం పీఆర్సీపైనా ప్రకటన చేస్తారు. ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం,...
సెక్రటేరియట్ 6వ ఫ్లోర్లో ప్రత్యేక ఛాంబర్ కేటాయింపు..
అర్చకుల పూజల అనంతరం బాధ్యతల స్వీకరణ..
హైదరాబాద్, 12 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేకర్ రావు ముఖ్య సలహాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తులోని తన కార్యాలయంలో మాజీ ప్రధాన కార్యదర్శి...