Sunday, May 12, 2024

scam

స్మార్ట్ సిటీల మిషన్‌లో స్మార్ట్‌గా స్కాం…!

2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల మిషన్ లాంచ్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి ఈ మిషన్ కింద వంద నగరాలు ఎంపిక చేసిన కేంద్రం ఆల్ ఎబిలిటీ పార్క్ ఏర్పాటుకు 2022లో టెండ‌ర్లు.. టెండ‌ర్‌ను ద‌క్కించుకున్న ఎస్ఆర్‌విఎస్ ఇండస్ట్రీస్‌ ఏబుల్డ్ పార్క్ నిర్మాణం రద్దు చేసిన క‌రీంన‌గ‌ర్‌ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును అందిచిన త‌ర్వాత ర‌ద్దు...

చిత్రపురిలో చిత్రాలు..

బూబాకాసురుల మాయాజాలం.. పేదల నోట్లో మట్టి కొడుతున్న పెద్దమనుషులు.. 1994 అప్పటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, సినీ పేద కార్మికుల కోసం, జి డి 658 ద్వారా ప్లాట్స్‌ మాత్రమే కట్టి ఎక్కువ మందికి కేటాయించాలని జి ఓ 658 ఇవ్వడమైనది. చిత్రపురి కాలనీలో ఎంతో మంది సినిమా కార్మికులకు ఇళ్లు లేవు అని...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట వేల కోట్ల కుంభకోణం…?

ఔట్ సోర్సింగ్ లో అంతులేని అవినీతి ప్రతీ ప్రభుత్వ విభాగంలోనూ భారీ జీతాల కోత..? అదనంగా పీఎఫ్ ఈఎస్ఐ కుంభకోణం..? లోతుగా వెళ్తే ఇంకెన్ని బయటపడతాయో…?… కమిషన్ల కోసమే ఔట్ సోర్సింగ్ ను ప్రోత్సహించిన గత ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో కోట్లు కొల్లగొట్టిన బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇష్టానుసారంగా...

పశుసంవర్థక శాఖ ఫైళ్ల మాయం

కేసును ఎసిబికి అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్‌ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్‌ పెట్టింది. ఈ రెండు కేసులును ఏసీబీకి బదిలీ చేస్తూ రాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నగదు బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం...

ఆన్‌లైన్ అడ్డాగా సైబ‌ర్ స్కామ‌ర్లు

దివాళీ సందడిలో కస్టమర్లను టార్గెట్ చేస్తూ స్కాం న్యూఢిల్లీ : దివాళీ సంద‌డి మొద‌ల‌వ‌గా పండ‌గ వేడుక‌ల మాటున ఆన్‌లైన్ అడ్డాగా సైబ‌ర్ స్కామ‌ర్లు చెల‌రేగుతున్నారు. దివాళీ షాపర్ల‌ను టార్గెట్ చేస్తూ న‌కిలీ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వెబ్‌సైట్స్‌తో సైబ‌ర్ నేరగాళ్లు చీక‌టి దందాకు తెర‌లేపారు. న‌కిలీ ఈ-కామ‌ర్స్ సైట్స్ పేరుతో స్కామ‌ర్లు క‌స్ట‌మ‌ర్ల‌ను దోచేస్తున్న ఉదంతాలు...

ఏపీ మాజీ డీజీపీ సాంబశివ రావు అల్లుడి భారీ స్కాం..

అమరావతి : ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు భారీ స్కామ్‌కు తెరతీశాడు. ట్రాఫిక్ ఈ-చలానాల పేమెంట్ గేట్‌వే సేవల కాంట్రాక్టు దక్కించుకొని.. దాని ద్వారా రూ.36.55 కోట్లు సొంత అకౌంట్లలోకి దారి మళ్లించాడు. తిరుపతిలో తీగలాగగా..ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఈ కేసులో మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్ ప్రధాన...

ఐటీ అధికారులమంటూ..

మోండా మార్కెట్ లో పట్టపగలే భారీ చోరీ.. 2 కిలోల బంగారంతో ఉడాయింపు.. దొంగ ముఠాకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. హైదరాబాద్, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ దొంగతనం సంచలనం రేపుతోంది. ఐటీశాఖ అధికారులమని చెప్పి ఓ గోల్డ్...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -