Friday, April 19, 2024

sbi

350కోట్లకు పైగా పట్టుబడ్డ నగదు

ఎస్‌బీఐలో జమ చేయనున్న అధికారులు.. కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూ, ఆయన బంధువులపై కొనసాగుతున్న దాడులు న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహూ, ఆయన బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపైఆదాయపు పన్ను శాఖ అధికారులు గత కొన్ని రోజులుగా దాడులు నిర్వహిస్తున్న క్రమంలో ఈ దాడుల్లో లెక్కల్లో చూపని కట్టలు కట్టలు...

SBI ఖాతాదారులకు తీపికబురు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డ్ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ క్రెడిట్ కార్డు వాడే వారికి మరిన్ని అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. వీటి ద్వారా ఏకంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. ఆ వివరాలేంటో చూద్దాం.దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...

వడ్డీరేట్లు పెరగపోవచ్చు అని చెప్పిన SBI చైర్మన్ దినేష్ ఖారా

రుణగ్రహీతలకు మళ్లీ ఊరట.. ఈసారి కూడా వడ్డీరేట్లు పెరగకపోవచ్చు.రిజర్వ్‌ బ్యాంక్‌ వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలోనూ కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉంచవచ్చని ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారా అన్నారు. బుధవారం ఇక్కడ సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఖారా మాట్లాడుతూ.. రాబోయే ఆగస్టు సమావేశంలోనూ రెపో, రివర్స్‌ రెపో వడ్డీరేట్ల జోలికి ఆర్బీఐ వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు.న్యూఢిల్లీ...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్ పోస్టులు..

మార్కెటింగ్, ఇన్‌బౌండ్, ఆవుట్‌బౌండ్, క‌మాండ్ సెంటర్, త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్ సెంటర్ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌...

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 47 పోస్టులు..

సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లీడ్, పీఎంవో లీడ్, డేటా ఆర్కిటెక్ట్, డేటా ఆర్కిటెక్ట్, ఎంఐఎస్‌ అండ్‌ రిపోర్టింగ్ అనలిస్ట్ త‌దిత‌ర విభాగాల‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భ‌ర్తీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్ సెంటర్...

పుకార్లను నమ్మకండి..

రూ.2వేల నోట్ల మార్పిడిపై స్పష్టతనిచ్చిన ఎస్‌బీఐ.. రిక్వెస్ట్ ఫామ్ నింపాలని, గుర్తింపు పత్రం చూపాలన్నది ఉత్తదే.. రసీదులు, రిక్వెస్టులు ఏమీ అవసరం లేదన్న స్టేట్ బ్యాంక్.. నేరుగా వెళ్లి ఒక విడతలో రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు.. న్యూ ఢిల్లీ : రూ.2 వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -