సారనాథ్ ఆలయాన్ని సందర్శించిన జీ 20 ప్రతినిధులు.. వారణాసిలో జీ 20 అభివృద్ధి మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసిన తర్వాత, జీ 20 ప్రతినిధులు మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్లోని చారిత్రక సారనాథ్ను సందర్శించారు. వీరి వెంట విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఉన్నారు. విదేశీ ప్రతినిధులు తమ పర్యటనలో పురాతన శిథిలాలు, స్మారక...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...