దీంతో పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి తీరు, రైతులకు న్యాయం చేసేందుకు చేస్తున్న పోరాటాన్ని చూస్తుంటే.. తమ స్వార్థం కోసం ఆ పార్టీలో చేరారా.. అనే ప్రశ్న అందరి ముందు తలెత్తుతోంది. మన దేశంలో ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఉంది. రాజకీయ పార్టీలు దుకాణదారులుగా మారాయని భావించే పరిస్థితి ఏర్పడింది....
25 మే ‘ప్రపంచ థైరాయిడ్ దినం’ సందర్భంగా
25 మే 1965న ఏర్పడిన ‘యూరోపియన్ థైరాయిడ్ అసోసియేషన్’కు గుర్తుగా ప్రతి ఏటా 25 మే రోజున ‘ప్రపంచ థైరాయిడ్ దినం’ నిర్వహిస్తూ, థైరాయిడ్ రుగ్మతలకు గల కారణాలను, నివారణ మార్గాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించుట జరుగుతున్నది. 25...
వామ్మో ఎండలు,బాబోయ్ ఎండలు..ఉక్క పోత,చెమట,చిరాకు, రాత్రిళ్ళు నిద్రా భంగం…తో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతూ వున్నారు.అసలే పెళ్లిళ్ల సీజన్. పెళ్లిళ్ల తో కళ్యాణ మంటపం లు కల కల లాడుతో వున్నాయి.యే మండపం ఖాళీగా లేదు.మంచి ఘడియలు వుండడం తో నిత్యం భాజా భజంత్రీలు మోగుతూ వున్నాయి. పెళ్లి కి వచ్చే బంధు మిత్రులు...
యజుర్వేద శాఖీయులు అయిన పేరేప వంశజులు శ్రీకాకుళానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని పేరేప గ్రామ పరిసరాలలో పురో హితులుగా కాక, దేవాలయ ప్రతిష్ఠలు, కళ్యాణాలు చేయించే వేద పండితులుగా పేరెన్నిక గన్నారు. అలాంటి సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, పక్కా కమ్యూనిస్టుగా పేరొందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు పేరేప మృత్యుంజయుడు. నమ్మిన...
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా...