Thursday, May 16, 2024

sabhitha indra reddy

రైతుబంధు రాజ్యం కావాలా.. రాబందుల రాజ్యం కావాలా..

నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్క… మహేశ్వరం నియోజకవర్గంలో మీ సబితమ్మ పక్క.. మహేశ్వరం : మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బంజరుగడ్డ తండా, దావుదు గుడా తండా, పెద్దమ్మ తండాలో ఎన్నికల...

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల….

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదలకానుంది. గతేడాది టెట్ పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ.. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుందని అంతా భావించారు. కానీ అప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకాలేదు. అయితే.. మొత్తం 6,612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు.. త్వరలో...

టెట్‌తోపాటు టిఆర్టి షెడ్యూల్‌ ఇవ్వాలి

ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్‌) త్వరలోనే మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తాజాగా నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 జూన్‌ లో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -