Sunday, October 27, 2024
spot_img

rs praveen kumar

43 మందితో బీఎస్పీ రెండో జాబితా విడుదల

26 మంది బీసీలు, ఏడుగుర ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు టిక్కెట్‌ వరంగల్‌ ఈస్ట్‌ టిక్కెట్‌ ట్రాన్స్‌ జెండర్‌కు కేటాయింపు సిర్పూర్‌ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా కాంగ్రెస్‌ రెండు జాబితాల్లో...

2014 ముందు 200 ఖర్చు పెట్టలేని మంత్రి..

నేడు వేల కోట్లు ఎలా సంపాదించారో శ్వేత పత్రం విడుదల చేయాలి.. బి.ఎస్.పి. పార్టీలో చేరిన వట్టె.జానయ్య యాదవ్.. లక్ష ఓట్లతో జానయ్యను గెలిపించాలి : ఆర్.ఎస్.పి. సంతకాలు మున్సిపల్ చైర్ పర్సన్ వి.. కమిషన్లు మంత్రికి.. నా బాధితులు ఎవరన్నా సూర్యాపేట వాణిజ్య భవన్ చౌరస్తాలో చర్చకు రావాలి. తాజాగా సూర్యాపేట జిల్లా పి.ఎ.సి.ఎస్. కమిటీని రద్దు చేశారు. సుపారి...

పది కోట్ల జర్నలిస్టు సంక్షేమ నిధి ఏమైంది?

జర్నలిస్టుల మహాధర్నాకు బిఎస్పి మద్దతు వేల ఎకరాల భూమి అమ్ముకుంటరు కానీ జర్నలిస్టులకు ఇవ్వరా? కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుడే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : 2014 ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమ నిధి పది కోట్లతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం కావాలని మరిచి పోయిందని బిఎస్పి రాష్ట్ర...

కేసీఆర్ తన ఎదుగుదల కోసం భూములు అమ్ముతున్నాడు

పేదలకు విద్యను దూరం చేసే కుట్రలో బిఆర్ఎస్ ప్రభుత్వం జెఎల్, డిఎల్ అప్లై గడువు పెంచండి.. డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు, బహుజన్ సమాజ్ పార్టీ.. హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తన రాజకీయ ఎదుగుదల కోసం నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రకు చెందిన బిఆర్ఎస్ నేతకు మియాపూర్ ప్రభుత్వ భూములను అమ్ముకున్నారని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -