ప్రభుత్వ భూమిలో వెంచర్ వేసి అమాయకులకు అంటగడుతున్న వైనం..
రూ. 10 వేలనుండి రూ. 3 లక్షల వరకు వసూళ్లు..
అడిగితే రాజకీయ కక్షతోనే తనపై ఆరోపణాలంటూ కొత్త కథ..
సర్పంచ్ ఆధ్వర్యంలో అక్రమ వెంచర్ జరిగిందని నిర్ధారించిన హెచ్.ఎం.డీ.ఏ.
అక్రమ లే అవుట్ పై చర్యలు తీసుకోవాలని తోల్ కట్టగ్రామ కార్యనిర్వాహణాధికారి ఆదేశాలు..
అక్రమ లే అవుట్ పై గ్రామ...
నెక్నంపూర్ చిన్న చెరువు దురాక్రమణ..
చెరువులో భారీ అంతస్తుల నిర్మాణాలు..
అడ్డదారిలో ఎన్.ఓ.సి. జారీచేసిన ఇరిగేషన్ అధికారులు..
అనుమతుల వెనుక భారీ ముడుపుల అవినీతి..
ఎన్.ఓ.సి. జారీతో మిగిలిన వాటికి రూట్ క్లియర్..
చెరువును కూల్చి కూలీలకు షెడ్ల నిర్మాణం..
హై కోర్టు ఆదేశాలను భే ఖాతరు అంటున్న నీటిపారుదల శాఖ అధికారులు..
నెక్నంపూర్ గ్రామంలో ఆనంద హోమ్స్ చిన్న చెరువు ఎఫ్.టి.ఎల్.లో అక్రమ...
బిలా దాఖలా భూముల్లో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు..
పత్రికల్లో కథనాలు వచ్చిన రెండు రోజులకే ధరణిలోని వెబ్ సైట్ లోభూమిని కొన్న వారి పేర్లు మాయం..
బిలా దాఖలా భూముల్లో నుంచి 3 ఎకరాల 23 గంటల 5 సెంట్ల భూమిరేడియల్ రోడ్డులో పోతుండగా ఆ పరిహారపు డబ్బులు ఎవరికి ఇచ్చారు..?
భూమిని సర్వే చేయకముందే రైతుల వద్ద...
సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పిలవబడుతున్న ధరణి..దరిద్రంగా ఎందుకు మారింది..?
ధరణిలోని లోపాలను అనుకూలంగా మార్చుకుంటున్న కొందరు అధికారులు..
కొందరికి కాసుల వర్షం కురిపిస్తుండగా.. మరికొందరికి కన్నీటిని మిగుల్చుతోంది..
అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిననిర్వాకానికి నరకం చూస్తున్న రైతన్నలు..
కోర్టు తీర్పును కాలరాసి ఒకరి భూమిని వేరొకరికిరిజిస్ట్రేషన్ చేసే యత్నంలో మహేశ్వరం ఎమ్మార్వో..
తమకి న్యాయం జరిగేలా...
కూల్చివేతలు కాలయాపన చేస్తున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు..
అక్రమార్కులకు ఓ బడానేత అండ..
నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :"ఆదాబ్" ప్రచురించిన కథనాలకు స్పందించిన మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లను రద్దు చేశారు.. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటీలో 6 వార్డు సర్వే నెంబర్ 205/1లో రిటైర్డ్ ఆర్మీ సైనికులకు...