Thursday, May 16, 2024

rice mill

జర్నలిస్టుకు బెదిరింపులు

"ఆదాబ్" జర్నలిస్టుకు ఫోన్ చేసి బెదిరించిన సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి జీవోలు చదువుకొని వార్తలు రాయాలని రాంపతి హుకుం.. మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, సి.ఎం.ఆర్ బియ్యం సేకరణతో తనకేం సంబంధం లేదని తెగేసి చెప్పిన వైనం మరోసారి సి.ఎం.ఆర్ బియ్యం వార్తలు రాస్తే బాగుండదని వార్నింగ్.. కాల్ రికార్డు చేసుకో.. రికార్డు చేసుకున్నా, నన్ను ఎవరు...

పోలీసుల అదుపులో రైస్ మిల్లర్.!

ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్! సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్.. సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్… అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే… బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం.. ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో : గతమంతా...

ఈనెల చివరిలోగా ఖరీఫ్‌ 2022-23సీ.ఎం.ఆర్‌. లక్ష్యాన్ని పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే యాదాద్రి భువనగిరి (ఆదాబ్‌ హైదరాబాద్‌): గురువారం నాడు ఆయన కాన్ఫరెన్స్‌ హాలులో రైస్‌ మిల్లుల యజమా నులతో సమావేశమై గత ఖరీఫ్‌ 2022-23 కష్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ పనులకు సంబంధించి లక్ష్యాలు పూర్తి కాని మిల్లర్లను సమీక్షిస్తూ జిల్లాలో 44 మిల్లుల ద్వారా ఒక లక్ష 91 వేల మెట్రిక్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -