Thursday, May 16, 2024

revenue

సేవ కాదు.. రియల్ దందా..!

ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చిన భూమి అమ్మకం ఐ ఆసుపత్రి పేరుతో యవ్వారం ట్రస్ట్ భూమిని ప్లాట్స్ గా కొట్టి అమ్మిన వైనం ప్రభుత్వ, రెవెన్యూ నిబంధనలకు పాతర అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్ లేని కట్టడాలను ఉన్నట్లు చూపించి.. కోర్టును బురిడీ కొట్టించిన వైనం రంగారెడ్డి జిల్లా ఉప్పర్ పల్లి శివారులోని.. సర్వే నెంబర్ 36లో దృష్టి ఛారిటబుల్ ట్రస్ట్.. మ్యానేజింగ్...

మాయమవుతున్న మీది కుంట చెరువు..

కబ్జాకోరల్లో చిక్కి విలవిల లాడుతున్న వైనం.. లంచాలకు అమ్ముడుపోయిన కొందరు ప్రభుత్వ అధికారులు.. మేము సైతం అంటున్న రెవెన్యూ, ఇరిగేషన్,జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు.. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించిన ప్రేమ్ కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన 'ఆదాబ్ హైదరాబాద్' ప్రతినిధులు.. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు జరగకపోవడం శోచనీయం.. అవినీతికి పాల్పడ్డ సీసీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి.. తనకు సంబంధిన...

యూ.ఎల్.సి. భూములకు రెక్కలొచ్చాయ్..

నిద్ర మత్తులో జోగుతున్న హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు…  అక్రమాల చక్రం తిప్పుతున్న రెవెన్యూ శాఖ…  మాకేం సంబంధం లేదు బాదాప్తా చెబుతున్న కమిషనర్..  కాసులిస్తే స్మశానలు కూడా  రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న సబ్ రిజిస్ట్రార్.. పైసామే పరమాత్మ అన్నది నానుడి.. నోట్ల కట్టలు కొట్టండి మీకు నచ్చిన స్థలాన్ని కబ్జా చేసెయ్యండి.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగుతున్న తంతు.. అవినీతి...

ఐటీఆర్‌ దాఖలు చేయాలి..

సూచించిన రెవెన్యూ కార్యదర్శి మల్హోత్రా.. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌లను త్వరగా దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా కోరారు. గడువు సమీపిస్తుందని, ఇకపై పొడిగించే అంశాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకోవడం లేదని పేర్కొన్నారు. జాతీయ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది కంటే...

అక్రమ షడ్లను కూల్చేది ఎన్నడు..?

మీనమేషాలు లెక్కిస్తున్న రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు.. బానామి పేర్లతో ఆక్రమ దందా.. ప్రభుత్వ భూమిలో షెడ్లు నిర్మాణం.. ఏ ప్రాతిపదికన ఇంటి నెంబర్లు జారీ చేస్తారు.. సొమ్ము ఒక్కరిది.. సోకు మరొకరిదా.. చుట్టూ బ్లూ షీట్లుతో పకడ్బందీగా ఏర్పాటు.. క్రయ విక్రయాలు జరపటం నేరం.. పీఓటి యాక్ట్ కింద స్వాధీనానికి రంగం సిద్ధం.. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 6 వార్డులో గల...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -