21ఎర్రచందనం దుంగలు, లారీ, రెండు టూవీలర్లు, గొడ్డళ్లు స్వాధీనం
అమరావతి : కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో 21ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, 25మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక లారీ, రెండు ద్విచక్ర వాహనాలు, రంపాలు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబుల అధ్వర్యంలో...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...