Saturday, July 27, 2024

rbi governor

కీలక వడ్డీరేట్లు యథాతథం

మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.40 శాతం వివరాలు వెల్లడించిన శక్తికాంత్‌ దాస ముంబై (ఆదాబ్‌ హైదరాబాద్‌) : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడిరచారు....

స్థిరంగా గరిష్ట వడ్డీరేట్లు..

ఆర్బీఐ గవర్నర్‌ ఏమన్నారంటే..?! వడ్డీరేట్ల కొనసాగింపుపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 మే నుంచి ఇప్పటి వరకూ పలు దఫాలుగా ఆర్బీఐ పెంచిన రెపోరేట్‌ 6.50 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వాణిజ్య బ్యాంకులు వడ్డీరేట్లు గరిష్ట స్థాయికి పెరిగాయి. గరిష్ట స్థాయిలో కొనసాగుతున్న వడ్డీరేట్లు ఎంత...

2 వేల నోట్ల రద్దు.. 87 శాతం నోట్లు తిరిగి రాక..

మిగులు నగదు ఉన్నట్లు స్పష్టం.. వివరాలు తెలిపిన ఆర్బీఐ గవర్నర్ శక్తి దాస్..ముంబై : రూ.2000 నోను ఆర్బీఐ ఉపసంహరించుకున్న తరవాత ఇప్పటి వరకు 87 శాతం రూ.2000 నోట్లు తమ వద్దకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ తెలిపారు. ద్రవ్య పరపతి కమిటీ నివేదికను ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.....

రూ. 1000 నోటును కేంద్రం మళ్లీ తీసుకొస్తుందా?

న్యూ ఢిల్లీ : వెయ్యి రూపాయాల నోట్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న లేద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. 2వేల నోట్ల‌ను ఉప‌సంహ‌రించిన నేప‌థ్యంలో.. ఆ వ‌త్తిడిని త‌ట్టుకునేందుకు వెయ్యి రూపాయాల నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతారా అని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ ను ప్ర‌శ్నించారు. దానికి ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. రూ.1000 నోటును పున ప్ర‌వేశ‌పెట్టే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -