Monday, May 20, 2024

Rangareddy distric

ప్రభుత్వ బోర్డును పీకేయ్‌..సొంత బోర్డు పెట్టెయ్‌..!

కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి హాంఫట్‌.. కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు.. ప్రేక్షక పాత్రలో చోద్యం చూస్తున్న మండల తహసిల్దార్‌.. సర్వే నెంబర్‌ 170లోని 10 గుంటల ప్రభుత్వ భూమికి ఎసరు.. శేరిలింగంపల్లి మండలం, చందా నగర్‌లో వెలుగు చూసిన కబ్జా భాగోతం.. కలెక్టర్‌ కల్పించుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు..అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.. బాగానే...

త్రిమూర్తుల ఉచ్చులో గ్రామస్తులు..

నయాదందాకు తెరలేపిన దారెడ్డి కృష్ణారెడ్డి.. రాందాస్ మోహన్ గౌడ్, వెంకట్ గౌడ్ తో కలిసి ఘరానా మోసం.. న్యాయం కోసం రోడ్డుపై భైటాయించిన కేతిరెడ్డిపల్లి గ్రామస్తులు.. మొన్న న్యాయం చేస్తానని నేడు నట్టేట ముంతున్నాడు.. ఏండ్లు గడుస్తున్న కట్టుకున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేపియ్యకుండా ఎగనామం.. ఇప్పుడు ఒక్కో ఇంటికి మరో రూ. 4 లక్షలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేపిస్తా అంటూ కొత్త...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -