Thursday, March 28, 2024

rangareddy dist

బోధిధర్మ ఆయుర్వేద పీఠంపై విచారణ షురూ..

కమిషనర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారికి ఫిర్యాదుచేసిన ఆదాబ్.. బోడుప్పల్ లో వెలుగుచూసిన నకిలీ వైద్య లీలలు.. ఆయుర్వేద వైద్యపీఠం ద్వారా అమాయకులకు గాలం.. ఏ అర్హత లేకుండా డాక్టర్ నని చెప్పుకుంటున్న పండిట్ శ్రీనివాస్ గురూజీ.. ఎలాంటి అనుమతులు, అర్హత లేకుండా వైద్యం నిర్వహణ.. నిజా నిజాలు తేలితే చర్యలు తీసుకుంటామన్న అధికారులు.. హైదరాబాద్, బోడుప్పల్ లో బోధిధర్మ ఆయుర్వేద పీఠంలో...

ప్రభుత్వ బోర్డును తొలగించి సొంత బోర్డు ఏర్పాటు..

కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని మింగేందుకు యత్నం.. కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు.. చోద్యం చూస్తున్న డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్.. కలెక్టర్ కల్పించుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు.. సర్వే నెంబర్ 170లోని 10 గుంటల ప్రభుత్వ భూమి.. శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో వెలుగు చూసిన యధేచ్ఛ కబ్జా చరిత్ర.. రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని...

అర్బన్ రైజ్ శిల్పా.. దగా

( అర్బన్ రైజ్ శిల్పా బొటానికా ఫార్మా సిటీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ఎట్ ఫార్మా సిటీ పేరుతో దగా.. ) అమాయకుల జీవితాలను నట్టేట ముంచుతున్న వైనం.. అక్రమ మార్గంలో అనుమతులు పొంది లే అవుట్.. నక్షా బాట, మూడు చెరువులను మాయం చేసిన రియల్టర్.. గజం రూ. 24 వేల చొప్పున అంటగడుతున్న దుర్మార్గం.. రంగుల బ్రోచర్లు,...

బుర్ర శంకరయ్య కుటుంబానికి కల్లుగీత కార్పొరేషన్ నుండి రూ. 25000 ఆర్థిక సహాయం..

హైదరాబాద్ : రంగరెడ్డి జిల్లాలోని, ఆదిభట్ల గ్రామంలో కల్లు గీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచి చనిపోయిన బుర్ర శంకరయ్య కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం 25,000 రూపాయలు టాడి కార్పొరేషన్ నుండి ఆర్థిక సహాయం వారి బార్య బుర్ర చంద్రకళకు కల్లుగీత కార్పోరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్...

యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో షాద్ నగర్ యువతి ఇప్పలపల్లి సుష్మితకు 384 ర్యాంక్..

హైదరాబాద్, 23 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కుమార్తె సుష్మిత ఆల్ ఇండియా ర్యాంక్ 384 సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ 2022 ఫైన‌ల్ ఫ‌లితాలు విడుద‌లైన సందర్భంగా పట్టణానికి చెందిన యువతి సుస్మిత 384 ర్యాంకు సాధించడం...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -