Tuesday, May 14, 2024

r krishnaiah

కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి..

14 లక్షల మంది కాలేజీ విద్యార్ధుల 5 వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు విడుదల చేయాలనీ, స్కాలర్ షిప్ లు పెంచాలని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు కలెక్టరే ట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమం ముదిరాజ్ బిసి యువజన...

పద్మశాలీ భవన్ లో రసాభసా గా మారిన బీసీ బంధు సమావేశం..

బీసీలను చీల్చుతున్న ప్రభుత్వ కుట్రలో భాగస్వామ్యులుగా కులసంఘ నాయకులు.. చేనేత వర్గానికి తీవ్రంగా నష్టం వాటిల్లినా,400 మంది నేతన్నలు ఆత్మహత్య పాలయినాప్రభుత్వాన్ని ప్రశ్నించని పద్మశాలీ భవన్ నేతలు; రెండు వారాల వ్యవధిలో చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వంఆదుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాం .. కుల సంఘాల భవనాలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారు..బీసీలకుఇప్పుడు కావాల్సింది పథకాలు కాదు, అధికారంలో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -