Friday, May 24, 2024

prabhakar reddy

సీఎం రేవంత్‌తో ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేల భేటీ

సీఎంను నివాసంలో కలిసిన‌ నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ : సీఎం రేవంత్‌ రెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. సీఎం దావోస్‌ పర్యటన ఇటీవలే ముగించుకుని రావడంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌...

కాంగ్రెస్‌ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుంది

తెలంగాణలో అలజడి సృష్టించాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది.. ప్రజలు గమనించాలి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇబ్రహీంపట్నం : దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఘటనపై రంగారెడ్డి జిల్లా బీఅర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి స్పందించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మంగళవారం...
- Advertisement -

Latest News

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

సర్కార్ బడులంటే గింత చులకనా.! పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు బిల్లుల చెల్లింపుల్లో కమీషన్ టెస్కో ద్వారా క్లాత్ లు...
- Advertisement -