Wednesday, May 15, 2024

ponnam brabhkar

ప్రభుత్వ ఉద్యో గులు, పెన్షనర్లకు ప్రతినెలా 1 నుం చి 5వ తేదీలోపే జీతాలు

జీతాలపై క్లారీటీ ఇచ్చిన రవాణా, బీసీ సం క్షేమశాఖా మం త్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : ప్రజా పాలనపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి కాం గ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రవాణా, బీసీ సం క్షేమశాఖా మం త్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు...

తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌ రెడ్డికిఅభినందనలు తెలియజేసిన టీఎన్జీవోలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏనుముల రేవంత్‌ రెడ్డి ఈరోజు తెలంగాణ సచివాలయంలో టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్‌ అధ్వర్యంలో కేంద్ర సంఘ అసోసియేట్‌ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు డా.యస్‌.ఏం.హుస్సేని (ముజీబ్‌), కేంద్ర సంఘ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -