Wednesday, May 15, 2024

Ponguleti srinivas reddy

మేడారం జాతర పోస్టర్‌ ఆవిష్కరణ

అమ్మ‌వార్ల‌ను దర్శించుకుంటానన్న సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ పోస్టర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌...

ప్రజలకు చేరువగా కాంగ్రెస్‌ ప్రభుత్వం

సమస్యల పరిష్కారం కోసం ప్రజాపాలన ఖమ్మం పర్యటనలో మంత్రి పొంగులేటి ఖమ్మం : కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ఉవ్వెత్తున నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మంగళవారం ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లి మార్కెట్‌ యార్డు నిర్మాణ పనులను మంత్రి...

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

నిధుల మళ్లింపు, అసైన్డ్‌ భూముల మార్పు జరుగుతోంది కెసిఆర్‌ అధికార దుర్వినయోగంపై కన్నేయండి సిఇవో వికాస్‌ రాజ్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ.. వినతిపత్రం అందచేత హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం...

ఎన్నికల వేళ ఐటి దాడుల కలకలం

పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఐటి దాడులు కుటుంబ సభ్యులను కలుసుకోనివ్వకుండా విచారణ దాడులపై కాంగ్రెస్‌ విమర్వలు..ఇంటి ముందు ఆందోళన ఓ అభిమాని ఆత్మహత్యా యత్నం..అడ్డుకున్న పోలీసులు కేసీఆర్‌ కుట్రతోనే దాడులని ఆరోపించిన పొంగులేటి హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల వేళ ఐటి దాడులు మరోమారు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంటిపై దాడులపై విమర్శలు వస్తున్నాయి. పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌...

కొత్తగూడెంలో ప్రజా పాలన తెచ్చుకుందాం

కూనంనేని నామినేషన్‌కు తరలివచ్చిన జనం మార్కెట్‌యార్డు నుండి భారీ ప్రదర్శన ప్రదర్శనలో నారాయణ, పొంగులేటి, కూనంనేని కొత్తగూడెం : కొత్తగూడెంలో అరాచకాలు, ఆత్మహత్యలతో కూడిన రాక్షస పాలనను అంతం చేసి, ప్రజా పాలనను తెచ్చుకుందామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్‌ప్రచార కమిటీ కోకన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి కూనంనేని సాంబవివరావు అన్నారు. సిపిఐ రా...

సిఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నవ్వుస్తోంది

డబ్బు, అహంకారం, అధికార మదం బిఆర్‌ఎస్‌కు ఉంది : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం జిల్లా : కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కో`కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఖమ్మం, సంజీవరెడ్డి భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని, సీఎం నిన్నటి...

సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తా..

ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం కాదని, ఉమ్మడి...

పార్టీల చూపు బీసీల వైపు

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ ముఖచిత్రం బీసీలకు గాలం వేసే పనిలో అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్దమవుతున్న ప్రణాళికలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీల యాక్షన్‌ ప్లాన్‌ రెడీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పావులు తెలంగాణలో దాదాపు 56 శాతం బీసీలు గాలమేసేందుకు పథకాలు రచిస్తున్న పార్టీలు(వాసు, పొలిటికల్‌ కరస్పాండెంట్‌)హైదరాబాద్‌ : కర్నాటక...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -