కోకోనట్ పార్క్గా నామకరణం..
సోమవారం నుంచే అమల్లోకి..
మండి పడుతున్న బీజేపీ శ్రేణులు..
పాట్నా:బీహార్ రాజధాని పాట్నాలోమాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి పేరుతో ఉన్న పార్కును కోకోనట్ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది.. కంకర్బాగ్ ప్రాంతంలో ఉన్న అటల్ బీహారీ వాజ్పేయి పార్కు పేరును కోకోనట్ పార్క్గా ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...
పాట్నాలో వెలుగు చూసిన దారుణ ఘటన..
విచారిస్తున్న పోలీసులు..
ముంగేర్ జిల్లాలోని ఫరియాద్పూర్ ఏరియాలో నిర్మలా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ను రామ్నాథ్ మండల్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈ స్కూల్కు ప్రిన్సిపల్ కూడా రామ్నాథ్ మండలే. అయితే మాథ్యూ రాజన్(12) అనే విద్యార్థి చేతిలో ఉన్న డెటల్ బాటిల్ అనుకోకుండా మరో విద్యార్థి ముఖంపై పడింది.
దీంతో...
ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని ఎవరైనా.. వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని ఆయన అన్నారు. భార్య లేకుండా ప్రధాని కార్యాలయంలో నివాసం చేయడం సరికాదు అని ఆయన తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ నియమాన్ని తప్పవద్దు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల...
పాట్నా, లో రెండు రోజుల జీ 20 లేబర్ సమ్మిట్ జూన్ 23, 2023, శుక్రవారం ముగిసింది. ఈ సమావేశంలో వలస కార్మికులు, సార్వత్రిక సామాజిక భద్రత, మహిళలు, పని భవిష్యత్తుపై ముసాయిదా ప్రకటనపై చర్చలు జరిగాయి. ఇంకా, చివరి రోజు అనేక ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాలు కూడా జరిగాయి. రెండు రోజుల పాటు...
ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటన..
గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు లేఖ వ్రాసిన వైనం..
పట్నా, జేడీయూ అగ్ర నేత నితీశ్కుమార్ నేతృత్వంలోని బీహార్ సర్కారుకు ఆ సంకీర్ణ సర్కారులోని మిత్రపక్షం ‘హిందుస్థానీ అవామీ మోర్చా ఝలక్ ఇచ్చింది. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు సంతోష్ సుమన్ ప్రకటించారు. ఇదే విషయమై...
వేసవి కాలం ముగుస్తుండటంతో మామిడి సీజన్ కూడా ముగియనున్నది. ఈ ఏడాది కూడా పలు రకాల మామిడి పండ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే వినూత్నంగా ఏర్పాటు చేసిన మామిడి పండ్లు తినే పోటీ ఎంతో ఆకట్టుకున్నది. ఎక్కువ సంఖ్యలో మామిడి పండ్లు తిని బహుమతి గెలుచుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఈ వీడియో...