జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ (ఆదాబ్ హైదరాబాద్): జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. మంగళవారం తీగలగుట్టపల్లి, నగునూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో తూఫాను ప్రభావంతో అకాల...