Saturday, July 27, 2024

osmania university

స్టూడెంట్ మేనిఫెస్టో విడుదల – ఏబీవీపీ

స్టూడెంట్ మ్యానిఫెస్టో ను రాజకీయ పార్టీలు అన్ని విధిగా వారి వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి లేనిపక్షంలో రాబోవు ఎన్నికల్లో విద్యార్థులు అందరూ కలిసి ప్రజల్లో చైతన్యాన్ని నింపి గుణపాఠం చెప్పాల్సి వస్తుంది : ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ.. హైదరాబాద్ : గురువారం రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల న్యూస్ సెమినార్ హాల్లో...

కోటా శ్రీనివాస్ కి ఘన సన్మానం..

రాజకీయాలకు అతీతంగా అభినందనలు.. హైదరాబాద్: టీ.పీ.సీ.సీ. ప్రచార కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ గా నియమితులైన ఓయూ రీసర్చ్ స్కాలర్ తెలంగాణ ఉద్యమకారుడు కోటా శ్రీనివాస్ ని ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఘనంగా రాజకీయాలకు అతీతంగా సన్మానించారు.. ఈ సందర్భంగా కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ రాజకీయాల్లో...

రీసెర్చ్ మెథడాలజీ క్యాప్సూల్స్..

ఉస్మానియా విశ్వవిద్యాలయం: హయ్యర్ ఎయిర్ కమాండ్ కోర్సు కోసం రీసెర్చ్ మెథడాలజీ క్యాప్సూల్‌ను 2023 జూలై 3 నుండి జూలై 6, 2023 వరకు రాజకీయ శాస్త్రాల విభాగం ద్వారా ఆర్ట్స్, ఓయూలో నిర్వహించారు. పాల్గొనేవారిలో వైమానిక దళం, సైన్యం, నేవీ యొక్క సంయుక్త సేవలకు చెందిన నలభై మూడు మంది అధికారులు ఉన్నారు....

ఓయూలో ఆక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబీవీపీ నాయకులు..

వారిపై కబ్జాదారుల గుండాల దాడి, తీవ్రంగా గాయపడ్డ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వికాస్.. హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ భూములలో కబ్జా దారులు రాత్రి సమయంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్న ఏబీవీపీ విద్యార్థి నాయకులపై కబ్జా దారులు వారి రౌడీలు, గుండాల దాడి చేయగా పలువురు విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు...

చదువుల ఒత్తిడిని తగ్గించనున్న నూతన విద్యా విధానం

విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం 2022 వ విద్యా సంవత్సరం నుండి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్రం ఘనంగా ప్రకటించింది.ఈ నూతన విధానంలో విద్యాహక్కు చట్టాన్ని మూడు నుంచి 18 ఏండ్ల వరకు విస్తరించడం, ప్రీ ప్రైమరీ విద్య కంపల్సరీ చేయడం, టీచర్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -