Saturday, July 27, 2024

nepal

నేపాల్‌లో భారీ భూకంపం..70 మంది మృతి

కఠ్మండూ : హిమాలయ దేశం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది. జాజర్‌కోట్‌ జిల్లాలోని లామిదండా ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడిరచింది. భూఅంతర్భాగంలో 10 కిలోవిూటర్ల లోతులో కదలికలు సంభవిం చాయని పేర్కొంది....

నేపాల్‌ లో మరోసారి భూకంపం..

రిక్టర్‌ స్కేల్‌పై 4.1గా తీవ్రత నమోదు.. వరుస భూకంపాలతో వణకి పోతున్న నేపాల్.. తీవ్ర భయాందోళనలకు గురౌతున్న పౌరులు.. న్యూ ఢిల్లీ : భారత్ కు పొరుగు దేశమైన నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం...

నేపాల్‌లో ఘోర ప్రమాదం..

లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు.. ఆరుగురు భారతీయ పర్యాటకుల మృత్యువాత.. మాదేవ్ ప్రావిన్స్, భారత్ జిల్లాలో ఘటన.. సమాచారం అందించిన భారత్ జిల్లా పోలీస్ అధికారి హోబింద్రా.. నేపాల్‌లోని మాధేష్‌ ప్రావిన్స్‌లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ భక్తులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌ నుంచి...

భారత్ సినిమాలపై ఖాట్మాండ్‌లో నిషేధం..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. చిత్రంలో డైలాగ్స్‌తో పాటు ప్రజెంటేషన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కాగా, ఈ...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -