Thursday, May 9, 2024

munsipal

నేతల ఒత్తిడికి తలొగ్గిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మున్సిపల్ కమిషనర్, టీపీఎఫ్నిర్మాణ పనులకు వక్ఫ్ బోర్డు అనుమతి ఉన్నా పట్టించుకోని అధికారులు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి… దర్గా నిర్వాహకుల వంశస్థులు సయ్యద్ యాకూబ్ మొహీనుద్దీన్ ఖాద్రి గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ అధికారులు స్థానిక నేతల ఒత్తిడికి, ప్రలోభాలకు తలొగ్గి కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి విధంగా...

వాసవి అర్బన్ కబంధహస్తాల్లో కోమటికుంట..

ఎఫ్.టి.ఎల్. లో భారీ భవనాల నిర్మాణం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ ఏఈ, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్…. రెండు కేసులు నమోదు అయిన అక్రమ నిర్మాణాన్ని ఆపని వాసవి అర్బన్.. అర్బన్ అక్రమాల వెనుక ఉన్న అధికార పార్టీ కీలక మంత్రి…. ఎఫ్.టి.ఎల్ లో నిర్మించిన భవనాలను కూలుస్తారా..?అధికారానికి, ఆమ్యామ్యాలకు అధికారులు దాసోహం అంటారా? నీళ్లు, నిధులు నియమకాల ఆధారంగా ఏర్పాటైన...

మున్సిపల్ కమిషనర్ కు శుభాకాంక్షలు..

నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా మంద మకరంద్..నిజామాబాద్ పట్టణ మున్సిపల్ కమీషనర్‌ గా మంద మకరంద్, ఐఏఎస్ పదవీబాధ్యతలు చేపట్టిన సందర్బముగా మర్యాద పూర్వకముగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు టి.ఎస్.డబ్ల్యు.సి.డీ.సి. చైర్ పర్సన్ ఆకుల లలిత రాఘవేందర్, మహిళా కమీషన్ సభ్యురాలు సూదం లక్ష్మీ, బంటు నిర్మల..

యూ.ఎల్.సి. భూములకు రెక్కలొచ్చాయ్..

నిద్ర మత్తులో జోగుతున్న హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు…  అక్రమాల చక్రం తిప్పుతున్న రెవెన్యూ శాఖ…  మాకేం సంబంధం లేదు బాదాప్తా చెబుతున్న కమిషనర్..  కాసులిస్తే స్మశానలు కూడా  రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న సబ్ రిజిస్ట్రార్.. పైసామే పరమాత్మ అన్నది నానుడి.. నోట్ల కట్టలు కొట్టండి మీకు నచ్చిన స్థలాన్ని కబ్జా చేసెయ్యండి.. ఇదీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో యథేచ్ఛగా సాగుతున్న తంతు.. అవినీతి...

ప్రధాన్ కన్వెన్షన్ హాలుపై వేటు పడేనా..?

కన్వెన్షన్ హాలు యాజమాన్యం లక్షల్లో పన్ను ఎగవేత.. ఏటా రూ. 2 లక్షల 66 వేల 730 మాత్రమే చెల్లింపు.. శ్రీహిల్స్ లో అక్రమ నిర్మాణాలు ఆగేనా..? పత్తా లేని విజిలెన్స్ అధికారులు.. అక్రమాలపై ఎనలేని పోరాటం చేస్తున్న "ఆదాబ్ హైదరాబాద్ " దినపత్రిక.. నార్సింగి, 13 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :చేసేది అక్రమ నిర్మాణం.. అయినప్పటికీ పుర...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -