ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు
దుబాయ్లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు
పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు
ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ : లండన్ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం దుబాయ్లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్...
ఇంకా 5 వంతెనలు నిర్మించనున్న హెచ్.ఎం.డీ.ఏ.
ఈ నదులపై మొత్తం 14 బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక..
ప్రస్తుతం మూసీపై 3, ఈసా పై 2 చోట్ల నిర్మాణానికి ముందడుగు..
రూ. 68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ వంతెనలకు టెండర్ ప్రక్రియ పూర్తి..
హైదరాబాద్ : రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల)...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...