Saturday, May 11, 2024

moosi river

మూసీ రివర్‌ ఫ్రంట్‌పై ప్రభుత్వం ఫోకస్‌

ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు దుబాయ్‌లో 70 సంస్థలతో సీఎం సంప్రదింపులు పెట్టుబడులపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్‌ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ : లండన్‌ నుంచి బయల్దేరిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీ బిజీగా గడిపారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్‌ ప్లాన్‌...

నేడే మూసీ, ఈసా నదులపై వంతెనలకు శంఖుస్థాపన..

ఇంకా 5 వంతెనలు నిర్మించనున్న హెచ్.ఎం.డీ.ఏ. ఈ నదులపై మొత్తం 14 బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళిక.. ప్రస్తుతం మూసీపై 3, ఈసా పై 2 చోట్ల నిర్మాణానికి ముందడుగు.. రూ. 68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ వంతెనలకు టెండర్ ప్రక్రియ పూర్తి.. హైదరాబాద్ : రాజధాని నగర పౌరులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూసి, ఈసా నదులపై వంతెనల (బ్రిడ్జిల)...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -