ప్రచారాలు తప్ప పథకాలు రాని వైనం
ఇళ్ల పట్టాలు ఇస్తానని, ప్రకటనకే పరిమితమైన మంత్రి
20 వార్డు కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్
సూర్యాపేట : బంగారు తెలంగాణ లో పేదలకు గూడు కరువైంది.గూడు లేని వారికి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినా మంత్రి ఎండ్లు గడుస్తున్న ఇండ్లు ఇవ్వకుండా, మంత్రికి పలుమార్లు విన్నవించినా సహాయం చేయలేదు అని తెలిపారు.వార్డును...
సూర్యాపేట : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. ఏ పార్టీ వల్ల తమ బ్రతుకులు బాగుపడ్డాయో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్...