అమరావతి : ఈ ఏడాది నీట్ పీజీ ఎగ్జామ్ రాసిన అందరికీ కౌన్సెలింగ్ అవకాశం ఇస్తున్నట్టు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) ప్రకటించింది. నెగటివ్ మార్కులు వచ్చిన అభ్యర్థులు మినహా మిగిలిన వారంతా పీజీ సీటు పొందే వీలు కల్పించింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచన మేరకు, కటాఫ్ స్కోర్ను జీరోగా నిర్ణయించామని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఏటా...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...